Vastu Alert: ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఉండే వస్తువులు, మొక్కలు, చెట్లు…
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ ఉండే వస్తువులు, మొక్కలు, చెట్లు మన జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నమ్మకం. ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉండే చెట్లు ఇంట్లోని శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కొన్ని చెట్లు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ఆనందం, ఐశ్వర్యం, ప్రశాంతతను తీసుకువస్తే.. మరికొన్ని చెట్లు మాత్రం ప్రతికూల శక్తికి కారణమవుతాయని భావిస్తారు. వాస్తు శాస్త్రం…
మన దేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు.. అదొక సెంటిమెంట్, సాంప్రదాయం, అన్నింటికీ మించి ఒక సురక్షితమైన పెట్టుబడి. ధర పెరిగినా, తగ్గినా భారతీయులు బంగారం కొనడం ఎప్పుడూ ఆపరు. అయితే పెట్టుబడి కోసం బంగారం కొనేవారికి ఐసీఐసీఐ బ్యాంక్ ఒక సంచలన అంచనాను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా మార్కెట్ విశ్లేషణలు. రెక్కలు రానున్న పసిడి.. రూ….
Maha Bharat War: మహాభారత యుద్ధం ద్వాపర యుగం చివరిలో కురుక్షేత్ర భూమిపై పాండవులకు, కౌరవులకు మధ్య జరిగింది. మహాభారతంలో లెక్కలేనంత మంది యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాభారత యుద్ధం కంటే భయంకరమైన యుద్ధం మరొకటి జరగలేదని నమ్ముతారు. ఈ యుద్ధం మొత్తం 18 రోజుల పాటు కొనసాగింది. ధర్మం వారి పక్షాన ఉండటం వల్ల చివరికి పాండవులు విజయం సాధించారు. మహాభారత యుద్ధంలో మహితాత్ముడు భీష్ముడు, పాండవ-కౌరవ గురువైన ద్రోణాచార్యుడు, అర్జునుడు, కర్ణుడు…
పుల్లగా, కారం రుచితో నోరూరించే పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ముందుగా దూరం పెట్టే ఫాస్ట్ ఫుడ్స్లో ఇది కూడా ఒకటి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో “పానీ పూరీ తింటే బరువు తగ్గొచ్చు” అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. పానీ పూరీలో నిజంగా తక్కువ కేలరీలు ఉంటాయా? డైటీషియన్ల ప్రకారం, సాధారణంగా పానీ…
గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే గుడ్డు మాత్రమే కాదు, గుడ్లను ఉడకబెట్టిన తర్వాత మిగిలే నీరు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలా మందికి తెలియదు. సాధారణంగా గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని సింక్లో పారబోస్తుంటారు. కానీ ఆ నీరు మీ ఇంటి మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు ఉడకబెట్టిన నీరు ఎందుకు ప్రత్యేకం? గుడ్డు పెంకుల్లో ప్రధానంగా కాల్షియం కార్బోనేట్…
బక్రీద్ తేదీపై గందరగోళం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో మే 27వ తేదీన జరుపుకోగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మే 28వ తేదీన జరుపుకుంటున్నారు. దీంతో కొన్ని స్టేట్స్లో బ్యాంకులు మే 27న మూతపడగా.. మరికొన్ని రాష్ట్రాల్లో 28న బంద్ చేశారు. ఢిల్లీతో పాటు తెలంగాణ ప్రభుత్వం బక్రీద్ సెలవును మే 27 నుండి మే 28కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులు ఏ రోజు మూసి ఉంటాయనేది రాష్ట్రాల వారీగా మారింది. వినియోగదారులు బ్రాంచ్ను సందర్శించడానికి ముందు…
హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోష వ్రతంగా భావిస్తారు. ఈ వ్రతం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే గురు ప్రదోషం మే 28, గురువారం నాడు ఆచరించబడుతోంది. గురువారం రోజున వచ్చే ప్రదోషాన్ని “గురు ప్రదోషం” అని పిలుస్తారు. ఈ రోజున భక్తితో శివారాధన చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. జ్యేష్ఠ మాసం తీవ్ర ఎండల కాలంగా…
రాగి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. రాగులు, మిరియాలు, పెసర పప్పు, జీలకర్ర, నెయ్యి, ఉప్పు, మిరియాలు, అల్లం తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీడి పప్పు, ఇంగువ. తయారీ విధానంలోకి వెళితే.. మీరు ఉదయం రాగి పొంగలి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే, దాని ముందు రోజు రాత్రి సమయంలో ఒక కప్పు రాగులను శుభ్రంగా కడిగి, అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.తర్వాత ఉదయం నానబెట్టుకున్న రాగులను మరోసారి శుభ్రం చేసి,…
మన దేశంలో అడవుల్లో మాత్రమే కనిపించే జంగ్లీ ముర్గా లేదా అడవి కోడిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ కోళ్లను వేటాడితే జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అడవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షులు నేల మీద తిరుగుతాయి. అలికిడైతే పారిపోయి చెట్లపైకి ఎగురుతాయి. గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఏపీ, తెలంగాణ అడవుల్లోనూ ఈ అడవి కోళ్లు కనిపిస్తాయి. జంగ్లీ ముర్గా లేదా అడవి కోళ్లు అడవుల్లో…
అమరావతి, మే 28: రాష్ట్రంలో ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు,…